CITU | 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా సమగ్రంగా చర్చ జరగలేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం విమర్శించారు.
AITUC | సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటియుసితో నవంబర్ 2024 , మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో పలు డిమాండ్ లను అంగీకరించి అమలు చేయడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అద్యక్ష�