విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించ
‘కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం.. బుక్కెడు బువ్వ పెట్టేటోళ్లను పోగొట్టుకున్నం.. మీకు దండం పెడు తం.. న్యాయం చేయండి’ అంటూ గురువా రం ప్రహరీ కూలీ మృతి చెందిన గోళెం పో శం, హన్మంతు, ఆత్రం శంకర్ కుటుంబాల స భ్యులు �
Heatstroke | నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు (Heatstroke) గురై చికిత్స పొందుతూ మృతి((Laborer died) చెందింది.