తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చిన్నచిన్న తప్పులకు ఆర్టీసీ యాజమాన్యం పెద్దపెద్ద శిక్షలు విధించడంతో కార్మికులు లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
రాజ్యంగంలోని అధికరణం 343లో హిందీ ని అధికార భాషగా గుర్తించింది. అధికర ణం 348(1)(ఎ) ప్రకారం భాషను నిర్ధారించే చట్టం పార్లమెంటులో రూపొందించే వరకు సుప్రీంకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులో జరుగుతాయని పేర�