కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) 2013లో ప్రకటించిన అవార్డును అమల్లోకి తీసుకొచ్చే అంశంపై కేంద్ర జల్శక్తి శాఖ ఈ నెల 18న అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్లోని రాష్�
కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాపై ‘కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్'లో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.