మేలైన పంట దిగుబడులను సాధించాలంటే భూమి సారవంతంగా ఉండాలి. కావాల్సిన పోషకాలన్నీ సహజంగా నేలలోనే ఉంటాయి. భూమిలోని సహజ పోషకాలు నేల భౌతిక, రసాయనిక లక్షణాలు, సూక్ష్మ జీవుల చర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి పనిచ�
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.