గతేడాది నవంబర్ 6 నుంచి 18వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్దదేవిసింగ్ తండావాసులు.. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేశారు. విషయం తెలిసి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం తండాకు వచ్చి స్థానికులత