కరోనా వలన ఇటీవలి కాలంలో వేడుకలు చాలా తగ్గాయి. సెలబ్స్ పార్టీలు చేసుకోవడమే మానేశారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కాస్త శాంతిస్తుండడంతో బర్త్ డే పార్టీలలో పాల్గొంటున్నారు. ఆ మధ్య సుహాసిని బర్త్ డే
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మహిళల ఔన్నత్యాన్ని ఆవిష్కరించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇ�
ఓ హీరో తనను కమిట్మెంట్ అడిగితే.. తన కూతురును తమ్ముడి గదికి పంపిస్తే తాను ఒప్పుకుంటానంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చినట్లు చెప్పింది ఖుష్బూ. దాంతో ఆ హీరో నోరు మూసుకున్నాడని తెలిపింది