రాష్ట్రంలోని కురుమల సమగ్రాభివృద్ధి కోసం రూ.1000 కోట్ల కార్పస్ ఫండ్తో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
యాదవ, కురుమల ఆర్థిక అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం వైరాలోని స్థానిక మార్కెట్ యార్డ్లో మండల యాదవ, కురు