జులై 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాలను నిర్వహించనున్నట్లు బీరన్న దేవస్థాన కమిటీ అధ్యక్షులు కోరే కృష్ణ తెలిపారు.
యాదగిరిగుట్ట పట్టణంలో దాతల సహకారంతో నిర్మించిన చండీశ్వర భవనం కురుమ కులస్తులదేనని, దాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు, మల్లాపూరం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య, మాజీ ఎంపీపీ �
యాదగిరిగుట్టలోని చండీశ్వర భవనం ముమ్మాటికి కురుమ కులస్తుల భవనమేనని, ఎప్పటికైనా ఆ భవనాన్ని కైవసం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పేరవు రాములు కురుమ, మా�
కరీంనగర్ జిల్లా మల్యాలలో గొల్ల, కురుమల తీర్మానంఇల్లందకుంట/ కమలాపూర్, ఆగస్టు 10: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల గొల్ల, కురుమలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్�