రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజా పాలన కాదని, మాదిగల వ్యతిరేక పాలన అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష 8వ రోజుకు చేరుకు
మాల విద్యార్థులకు ఉద్యోగాలు! మాదిగ విద్యార్థులకు అరెస్టులా? తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్కు పతనం తప్పదని ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ హెచ్చరించారు.