నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై దాడి ఘటనను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. నందిపేట మండల కేంద్రంలో డొంకేశ్వర్, నందిపేట్ మండలాల రజక ఐక్�
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు, దాడుల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, రజక సంఘాల నాయకులు మండిపడ్డారు.