తెలంగాణలో కుమ్మర్లకు తీరని అన్యాయం జరిగిందని అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ నాగరికతకు మట్టితో పునాది వేసి సమాజ వికాసానికి ప్రాణప్రదంగా నిలి
రామంతాపూర్, జూన్ 29 : ఆషాఢ మాసం కావడంతో హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. ఉప్పల్ పోచమ్మ(Uppal Pochamma) అమ్మవారికి ఆదివారం కుమ్మరులు తొలి బోనం సమర్పించారు.