Kumbhabhishekam | తిరుపతిలోని వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ధ్యానారామంలోని బృహదీశ్వర స్వామి ఆలయ కలశస్థాపన, కుంభాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అయిదు రోజుల పాటు జరుగనున్న శతచండి యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వెంకటరమణ శర్మ, రామనాథ శర�