హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం
జైనూర్ : తపాల శాఖ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన కుమ్రం భీం మై పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. శనివారం సిర్పూర్-యూ మండలంలోని చిన్నధోబా గ్రామంలో కుమ్రంభీం మనువడు కుమ్రం సోనెరావుతో కలిసి పోస్టల్ శాఖ ఎస�
ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.
కలప పట్టివేత | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.