RTC Bus | ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి.
minister harish Rao | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో �