Manipur Encounter | మణిపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుకీ మిలిటెంట్లు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. సె
మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్లోకి చొరబడబోతున్నట్లు నిఘా సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్లు మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ తెలిపారు.
Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది.
Manipur Attack: మణిపూర్లో మళ్లీ కుక్కీలు అటాక్ చేశారు. అర్థరాత్రి కొండ ప్రాంతాల నుంచి ఔట్పోస్టుపై దాడి చేశారు. గన్ఫైర్కు పాల్పడ్డారు. బాంబు దాడి చేయడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.