పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ‘ప్రసాద్' పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర ఆలయాన్న
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో ఉన్న కూడవెల్లి రామలింగేశ్వరాలయం భక్తజనసంద్రమైంది. మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే త్రివేణి సంగమ�