ఈ ప్యాకేజీలతో ఎవరికి లబ్ధి: కేటీఆర్హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో కేంద్రం రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
పర్యాటకులు, నగరవాసులతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులు.. తాము తాగిన వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు.
ఏడేండ్లలోనే 70 ఏండ్ల అభివృద్ధి 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం 4న సీఎం కేసీఆర్ చేతులమీదుగా 1320 బెడ్రూం ఇండ్లు పంపిణీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు మార్గ�
కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ కృషి ప్రశంసనీయం యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మన్ వ్యాఖ్య హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, బిజినెస్ ఫ్రెండ్లీ
10వ తేదీ దాకా ఏడోవిడత హరితహారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం ఏడోవిడతలో 19.91 కోట్ల మొక్కలే లక్ష్యం ఇప్పటివరకు నాటినవి 220.70 కోట్లు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హరిత ఉద్యమానికి సర్వంసిద్ధమైంది. ‘అడ
‘రేలారే..రేలారే.. పల్లెమట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారు భూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శ్రావణి ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఆమె గాత్రానికి జనం ఫిదా అవుతున్నారు. శ్రావణి పాటకు పర�
‘శోమ’ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్కు హిమాన్షు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనుమడు, మంత్రి కే తారకరా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగ�
ప్రచారంసీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు