కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్ర
కొత్తగూడెం థర్మల్ పవర్స్టేషన్ (కేటీపీఎస్లో మరోసారి తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీసుకున్న చర్యలపై నివేదికతో కూడిన