హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం బీఆర్ఎస్ శ్�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నారని, నిన్నటివరకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్గాంధీని ముద్దపప్పు అని తిట్టిన రేవంత్ ఢిల్లీ పెద్దల
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల కుటుంబాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయని రేషన్ డీలర్ల సంఘం అందోల్ మండలాధ్యక్షుడు మహేశ్ అన్నారు. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రేషన్ డీలర్