బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సొగసరి మహేష్బాబు-రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నాయికగా ఇండియన్ ఫిల్మ్�
‘క్రిష్' ఫ్రాంఛైజీ చిత్రాలు బాలీవుడ్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. ఈ సిరీస్లో భాగంగా త్వరలో ‘క్రిష్-4’ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హృతిక్రోషన్ దర్శకత్వం వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించ�