‘అయినా వీళ్లు పసిగట్టలేదు గానీ, వీళ్లు చేస్తున్న తప్పులను ఆ దేవుడు ఎప్పటికప్పుడు ఎత్తిచూపిస్తూనే ఉన్నాడు. వీళ్లు వాటిని గమనిస్తేగా? అయినా.. తాతలనాటి పాపాలు ఎప్పటికైనా పండాల్సిందే’ అమ్మలక్కల ముచ్చట్లతో �
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. మడతపెట్టే వ్రతపీఠాన్ని తయారుచేసిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాటినగరానికి చెందిన కృష్ణమాచారిని ఆవిష్కరణలకు కేంద్రమైన టీవర్క్స్కు రప్పించింది.