సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి హరీష్ రావులు పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు.
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడి రోజుకు వేల మంది ప్రాణాలు విడుస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కూడా కరోనాతో కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది స�
తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి రుక్మిణీకృష్ణులు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించారు. ముందుగా సా