డిఐజి రంగనాధ్ | బక్రీద్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రార్థనలు కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తోటి భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని టిటిడి ధర్�