రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�
మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సింగం శివ చిన్నాయన సింగం అంజయ్య ఇటీవల మృతిచెందారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థి�