కొత్తగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీర్మానం చేయడం జరిగిందని సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.