భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలతో కోరుట్ల పట్టణం పులకించిపోయింది. ఆరు చోట్ల జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ
ప్రజల సౌకర్యార్థమే హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, నియోజక వర్గ అ భివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన�