జిల్లాలో కొండపోచమ్మ సాగర్ ఉన్నా ఫలితం లేకుం డా పోయిందని, రిజర్వాయ ర్లు నింపకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని రైతులు ఆవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ఆధ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాటినీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగునీటిని ఇతర జిల్లాలక�