కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో అంజయ్య, ఇతర అధికారులు, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపా�
యాదాద్రి తరహాలోనే భక్తులకు పలు సౌకర్యాలను కల్పించడంతో పాటూ మాస్టర్ప్లాన్ రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చినట్లు సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదగిర�