కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేపలు విక్రయించారు. చేపలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలకు సంబంధించి చేపలు విక్రయించే ప్రదేశంలో ఫ్ల�
కార్యకర్తలే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడలేని రోజు అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పకుంటానే తప్ప.. కార్యకర్తలను వ
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్లో పీఏసీఎస్ ఆధ