మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేత�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�