తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నదని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కోమలాదేవి అన్నారు. బుధవారం మేడ్చల్లో మహిళా సాధికారతపై జరిగిన సెమినార్కు ఆమె ము
కోమలాదేవికి సౌందర్య పరిశ్రమ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇరాన్, కెనడా దేశాలు వెళ్లొచ్చారు. సౌందర్య ఉద్దీపనకు సంబంధించిన కోర్సులు చేశారు. ఆయుర్వేదాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పటికే మార్కెట్ను ఏలేస్తున్�