పేదలకు నీడ కల్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో వేలాదిగా డబుల్ గృహాలు నిర్మించారు. తద్వారా ఎందరో తమ సొంతింటి కల నిజం చేసుకున్నారు. పటాన్చెరూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్�
మారెడ్డి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. శుక్రవారం బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో 44.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత �
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు 70 ఏండ్ల వృద్ధుడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన గాల్రెడ్డి ఝరాసంగం జడ్పీహెచ్ఎస్లో 2021-22 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విభాగంలో పదో