త్రేతాయుగంలో శ్రీరాముడు నాడయాడిన స్థలంగా ఆపర భద్రాద్రిగా ఖ్యాతిపొందిన శ్రీరామకొండకు మహర్దశ వచ్చింది. సమైఖ్య పాలనలో అభివృద్ధికి నోచుకోని శ్రీరామకొండకు తెలంగాణ ప్రభుత్వంలో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రా�
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండపై చిరుత ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుతతోపాటు దాని పిల్లలు సంచరిస్తుండగా.. బుధవా