తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న తమ భూములను ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పా�
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాటసింగారం పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను కాంగ్రెస్ ప్రభు�