2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
30 నుంచి 40 ఏళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి పదవీ విరమణ పొంది కృష్ణా రామా అంటూ, తీర్థ యాత్రలు తిరుగుతూ, మనుమలు మనుమరాళ్లతో ఆనందంగా గడిపే వయస్సలో ప్రభుత్వ కార్యాలయాల చూట్టు తిరుగే దయనీయ పరిస్థితి ఎదుర్కోవ
Retired employees | ప్రభుత్వ ఉద్యోగులుగా మూడు దశాబ్దాలకు సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని రిటైర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొహెడ చంద్రమౌళి ఆవేదన వ