చిరంజీవి కథానాయకుడిగా నటించిన కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ (1990) చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కె.మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీవిశ్వనాథ్ కథానాయికలుగా నట�
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది ‘కొదమసింహం’ (1990). ఆయన నటించిన ఒకే ఒక కౌబాయ్ చిత్రమిది. తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్ 21న రీరిలీజ్ చేస్తున్నారు.