నిజామాబాద్ జిల్లా | నవీపేట మండలం మల్లేశ్వరం గ్రామంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున కొండూరు సాయిలు అనే వ్యక్తి తన నివాసం పక్కన
ముంబై: కరోనా రోగికి చెందిన బంధువు ఒకరు డాక్టర్పై కత్తితో దాడి చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కరోనా రోగి చికిత్స పొందుతున్నాడు. అతడి బంధువు �
భద్రాద్రి కొత్తగూడెం : ఆస్తి పంపకాల తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి