Karimnagar | కరీంనగర్ జిల్లా ప్రధాన దవాఖాన పేదల పాలిట అపరసంజీవనిగా మారింది. రోగులకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న ఈ దవాఖాన.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో సకల వస
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బెదుగం సత్యనారాయణ. ఊరు జమ్మికుంట మండలం రామన్నపల్లె. వయస్సు 68 ఏండ్లు. ఆయన ఆరేండ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. పలు ప్రైవేటు దవాఖానల్లో వైద్య చికిత్సలు చేయించు�
లక్షల విలువైన చికిత్సలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తిగా ఉచితం నాలుగు నెలల్లో 48 మందికి శస్త్ర చికిత్స 18న ఒకే రోజు ఆరుగురికి ఆపరేషన్లు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అంట�