సాధారణంగా కీళ్ల వాతం వయసు మీరిన వాళ్లలో చూస్తుంటాం. 50 ఏండ్లు దాటితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, యువకులు కూడా కీళ్లవాతం బారిన పడుతున్నారని తాజా అధ్యయనం తెలిపింది. 30 ఏండ్ల వయసు పైబడినవారు ఎక్కువగా �
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహ�