వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలి ఆస్తి కోసం మృతదేహం ఎదుటే ఘర్షణకు దిగారు. ఆస్తి తమదంటే తమదని పరస్పరం దాడులు చేసుకున్నారు.
కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లి చివరకు అనాథగా మిగిలింది. కాసులకు కక్కుర్తిపడి కడుపున పుట్టిన కూతుళ్లే.. మానవత్వం మరిచి తల్లి మృతదేహాన్ని దవాఖానలో వదిలేసి వెళ్లిపోయారు.