CM KCR | కిసాన్ సర్కార్తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రకు చెందిన పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్�
దేశంలో 18 కోట్ల 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి అందుబాటులో ఉండగా అందులో 15 కోట్ల 40 లక్షల హెక్టార్ల భూమి సాగవుతున్నది. 7 కోట్ల 20 లక్షల హెక్టార్ల భూమి వివిధ పథకాల ద్వారా నీటి వసతిని పొందుతుండగా మిగతా 8 కోట
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
Shubhapradh Patel | దేశంలో కార్పొరేట్ సర్కారు వద్దని, కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని, ఆయా పథకాల�