పంటరుణాల మాఫీపై సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేషన్కార్డుతో పాటు ‘పీఎం కిసాన్' నిబంధనలను ప్రామాణికంగా తీసుకోవడం వంటివి అన్నదాతల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎ
రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబ�
సప్తఋషి పేరుతో (1) సమ్మిళిత అభివృద్ధి (2) చిట్టచివరి వ్యక్తుల వరకు ఫలాలు అందడం (3) మౌలిక వసతుల కల్పన (4) పెట్టుబడులకు ప్రోత్సాహం (5) సంభావ్యతలు (6) హరిత వృద్ధి (7) యువతకు చేయూతలను ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు.