BJP | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని రైతులు, కార్మికులు ప్రతినబూనారు. గురువారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత రైతు, కార్మికుల ఉమ్మడి సదస
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరుల�