బంగారం వ్యాపారంలో పెట్టుబడులు కావాలంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఓ మాయ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్నగర్తో పాటు నాగోల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్నగర్ పోలీస్�
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తూ లక్షల రూపాయలు దండుకున్న ఒక కిలాడీ లేడీని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 9 స్మార్ట్ఫోన్లు, 6 కీ ప్యాడ్