భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 56వ సీనియర్ రాష్ట్ర స్థాయి 2023-24 ఖోఖో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం డీఐఈఓ కె.నారాయణరెడ్డి, ఖో-ఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి ప్రార�
జాతీయ స్థాయి ఖోఖో చాంపియన్షిప్ పోటీలకు రిఫరీగా సాయి శ్రీనివాస్యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేది వరకు మహారాష్ట్రలో జరుగనున్న జాతీయ స్థాయి 55వ సీనియర్ ఖోఖో టోర్నీలో శ్రీనివాస్ రిఫరీగా వ్యవహరిస�