కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్లో క్రీడారంగానికి రూ.3,397.32 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఆఖర్లో చైనా వేదికగా జరిగే ఆసియాగేమ్స్తో పాటు పారిస్ ఒలింపిక్స్(2024)
ఖేలో ఇండియాకు పెంపు క్రీడా సంస్థలకు కోత న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో క్రీడలకు కొంత కేటాయింపులు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వ�