నేలకొండపల్లి మండలంలో జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి బుధవారం కూడా 450కిపైగా రోగులు రావడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. వారం రోజులుగా దాదాపుగా ఇంతే సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్