లోక్ అదాలత్లో ఇరుపక్షాల రాజీ ఎంతో ప్రయోజనకరమని, కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధిక�
ఖమ్మం : టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో 8 మంది నిందితులకు ఖమ్మం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం నిందితులను జిల్లా జ�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని శ్రీనివాస్నగర్కు చెందిన కేబుల్ వ్యాపారి షేక్ అమ్జద్ 92లక్షల 25వేల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. 2010 నుంచి దివాలా పిటిషన్ దారుడు కేబుల్ వ్యా
ఖమ్మం:సెప్టెంబర్ 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. హరేకృష్ణ భూపతి కోరారు. శనివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో జరిగిన సమన్వయ సమావేశంలో భాగంగా న్యాయమూర్తి మ�