మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు భద్రాద్రి జిల్లాలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండలం పర్ణశాల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గేటు వద్ద బైఠా�
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జిగురు రాఘవులు. ఇతడికున్న నాలుగు ఎకరాల మాగాణిలో రెండు నెలల క్రితం యాసంగి సీజన్ వరిని సాగు చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కరెంటు కో�
సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేటల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఇళ్లను శుక్రవా�
ఆటలను బహుమతుల కోసం కాకుండా ఇష్టంతో ఆడుదామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మనమందరమూ బాల్యంలో ఇలాగే ఆడేవాళ్లమని గుర్తుచేశారు. బాల్యంలో తనకు ఆటలపై అమితాసక్తి ఉండేదని వివరించారు.